గ్రేటర్ వరంగల్లో పీఎం మిత్ర ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలన : ఇండియన్ టెక్స్ టైల్స్ మినిస్ట్రీ సెక్రటరీ నీలం షమీ రావు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం మిత్ర పథకం వర్చువల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇండియన్ టెక్స్టైల్స్ మినిస్ట్రీ సెక్రటరీ నీలం షమీ రావు పరిశీలించారు.