గ్రామాలాభివృద్ధికి పంచాయతీల పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులను శ్రీశివకిరణ్ గార్డె న్స్లో మంగళవారం సన్మానించారు.
గ్రామాలాభివృద్ధికి పంచాయతీల పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులను శ్రీశివకిరణ్ గార్డె న్స్లో మంగళవారం సన్మానించారు.