చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. లింగంపల్లి రైల్వే స్టేషన్లో రెండు రోజుల కింద అపహరణ
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. లింగంపల్లి రైల్వే స్టేషన్లో రెండు రోజుల కింద అపహరణ
గచ్చిబౌలి, వెలుగు: తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజు పాపను కిడ్నాప్ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లు, ఇద్దరు మీడియేటర్లు, పాపను కొన్న బెంగాల్కు చెందిన మహిళను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి శిశువును స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
గచ్చిబౌలి, వెలుగు: తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజు పాపను కిడ్నాప్ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లు, ఇద్దరు మీడియేటర్లు, పాపను కొన్న బెంగాల్కు చెందిన మహిళను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి శిశువును స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.