జంట జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు పడక పోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయాలకు సంబంధించి ఉస్మాన్సాగర్ పది గేట్లను, హిమాయత్ సాగర్కు సంబంధించి 6గేట్లను అధికారులు మూసీ వేశారు.
జంట జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు పడక పోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయాలకు సంబంధించి ఉస్మాన్సాగర్ పది గేట్లను, హిమాయత్ సాగర్కు సంబంధించి 6గేట్లను అధికారులు మూసీ వేశారు.