మంచిర్యాల జిల్లా జైపూర్మండలంలోని టేకుమట్లకు చెందిన యువతి గోషిక మాధవి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేశ్తో పాటు అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజను మంగళవారం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మంచిర్యాల జిల్లా జైపూర్మండలంలోని టేకుమట్లకు చెందిన యువతి గోషిక మాధవి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేశ్తో పాటు అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజను మంగళవారం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.