జిల్లాలో అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మూడు సంస్థల గ్రూప్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల్లో 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తు రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. చొప్పదండి మండలం లోని రుక్మాపూర్ గ్రామంలో అసోం రైఫిల్స్ సెంటర్ ఏర్పాటు కానున్నది.
జిల్లాలో అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మూడు సంస్థల గ్రూప్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల్లో 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తు రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. చొప్పదండి మండలం లోని రుక్మాపూర్ గ్రామంలో అసోం రైఫిల్స్ సెంటర్ ఏర్పాటు కానున్నది.