టీటీడీపై షర్మిల వ్యాఖ్యలు.. ఆమెకు రాష్ట్రంలో ఉండే హక్కు లేదన్న భానుప్రకాష్

టీటీడీ నిధులతో రాష్ట్రంలోని దళితవాడల్లో 5 వేల ఆలయాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీటీడీపై షర్మిల వ్యాఖ్యలు.. ఆమెకు రాష్ట్రంలో ఉండే హక్కు లేదన్న భానుప్రకాష్
టీటీడీ నిధులతో రాష్ట్రంలోని దళితవాడల్లో 5 వేల ఆలయాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.