నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ను లాభాల బాటలోకి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా బీఎస్ఎన్ఎల్ సేవల అందాలని తెలిపారు.
నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ను లాభాల బాటలోకి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా బీఎస్ఎన్ఎల్ సేవల అందాలని తెలిపారు.