దేశంలోనే తొలిసారి విమానం వేలం... 14 కోట్లు విలువ చేసే ఎయిర్ క్రాఫ్ట్కు వేలంలో దక్కింది రూ. 3 కోట్లే
దేశంలోనే తొలిసారి విమానం వేలం... 14 కోట్లు విలువ చేసే ఎయిర్ క్రాఫ్ట్కు వేలంలో దక్కింది రూ. 3 కోట్లే
హైదరాబాద్, వెలుగు: మనీలాండరింగ్ కేసులో దేశంలోనే మొట్టమొదటిసారి విమానం వేలం వేశారు. రూ.14 కోట్లు విలువ చేసే బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ను ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి దక్కించుకున్నాడు
హైదరాబాద్, వెలుగు: మనీలాండరింగ్ కేసులో దేశంలోనే మొట్టమొదటిసారి విమానం వేలం వేశారు. రూ.14 కోట్లు విలువ చేసే బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ను ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి దక్కించుకున్నాడు