రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులను అందించిన జిల్లాగా నిజామాబాద్కు ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తాం. అర్గుల్ రాజారామ్, రాంగోపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్, సంతోష్ రెడ్డి వంటివారు పార్టీకి అసమాన సేవలు అందించారన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులను అందించిన జిల్లాగా నిజామాబాద్కు ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తాం. అర్గుల్ రాజారామ్, రాంగోపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్, సంతోష్ రెడ్డి వంటివారు పార్టీకి అసమాన సేవలు అందించారన్నారు.