సుమారు రెండు దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తెరమరుగైంది. దీనిస్థానంలో పలు మార్పులు, చేర్పులతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్జీ)ను తీసుకొచ్చింది. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నది.
సుమారు రెండు దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తెరమరుగైంది. దీనిస్థానంలో పలు మార్పులు, చేర్పులతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్జీ)ను తీసుకొచ్చింది. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నది.