నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. ఇక భారత్‌కు రప్పించడమేనా..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్‌ఆర్) తిరస్కరించింది.

నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. ఇక భారత్‌కు రప్పించడమేనా..?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్‌ఆర్) తిరస్కరించింది.