శ్రీలంక జైల్లో ఘర్షణలు.. 23 మంది ఖైదీల మృతి

శ్రీలంకలోని నెగోంబో జైల్లో ఆదివారం రాత్రి ఖైదీల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 23 మంది ఖైదీలు, నలుగురు గార్డులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

శ్రీలంక జైల్లో ఘర్షణలు.. 23 మంది ఖైదీల మృతి
శ్రీలంకలోని నెగోంబో జైల్లో ఆదివారం రాత్రి ఖైదీల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 23 మంది ఖైదీలు, నలుగురు గార్డులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.