వాతావరణ మార్పులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోయాయి. మహరాష్ట్రలో వర్షాల కారణంగా గోదావరి నదిలో వరదలు రావడంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో వరదలతో పంటలు నీట మునిగి పత్తి చేనులో నీరు నిలిచి కుళ్లిపోయాయి.
వాతావరణ మార్పులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోయాయి. మహరాష్ట్రలో వర్షాల కారణంగా గోదావరి నదిలో వరదలు రావడంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో వరదలతో పంటలు నీట మునిగి పత్తి చేనులో నీరు నిలిచి కుళ్లిపోయాయి.