పెన్సిల్ గుచ్చుకొని స్టూడెంట్ మృతి.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘటన
కూసుమంచి, వెలుగు : పెన్సిల్ గొంతులో గుచ్చుకోవడంతో ఓ స్టూడెంట్ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..