ప్రజల మనసు గెలవడమే లక్ష్యం.. పబ్లిక్ పర్సెప్షన్‌పై ముఖ్యమంత్రి దిశానిర్దేశం

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన పాలనలో ‘‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌’ (ప్రజల అభిప్రాయం) కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

ప్రజల మనసు గెలవడమే లక్ష్యం.. పబ్లిక్ పర్సెప్షన్‌పై ముఖ్యమంత్రి దిశానిర్దేశం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన పాలనలో ‘‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌’ (ప్రజల అభిప్రాయం) కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.