ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి: రఘురామకృష్ణంరాజు
ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి: రఘురామకృష్ణంరాజు
ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో జరిగిన సమావేశంలో పలు ప్రజా సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి రెండు నుంచి మూడు నెలల గడువు నిర్ణయించినట్లు వెల్లడించారు.
ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో జరిగిన సమావేశంలో పలు ప్రజా సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి రెండు నుంచి మూడు నెలల గడువు నిర్ణయించినట్లు వెల్లడించారు.