ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సింహాద్రి, పల్నాడు ఎక్స్ప్రెస్ రైళ్లకు అత్యాధునిక కోచ్లు..!
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సింహాద్రి, పల్నాడు ఎక్స్ప్రెస్ రైళ్లకు అత్యాధునిక కోచ్లు..!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణ భద్రత, సౌకర్యాన్ని పెంచుతూ సింహాద్రి, పల్నాడు ఎక్స్ప్రెస్ రైళ్లను అత్యాధునిక ఎల్హెచ్బీ (LHB) కోచ్లుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణ భద్రత, సౌకర్యాన్ని పెంచుతూ సింహాద్రి, పల్నాడు ఎక్స్ప్రెస్ రైళ్లను అత్యాధునిక ఎల్హెచ్బీ (LHB) కోచ్లుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.