పోలవరం ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తి అయ్యాయి : మంత్రి నిమ్మల రామానాయుడు

పోలవరం ప్రాజెక్టు మెుత్తం పనులు 87 శాతం పూర్తి అయినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తి అయ్యాయి : మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టు మెుత్తం పనులు 87 శాతం పూర్తి అయినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు.