హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో శనివారం ‘అమృత్ సంవాద్ స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. స్టేషన్లోని ప్యాసింజర్లతో ఇంటరాక్ట్ అయ్యారు.
హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో శనివారం ‘అమృత్ సంవాద్ స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. స్టేషన్లోని ప్యాసింజర్లతో ఇంటరాక్ట్ అయ్యారు.