బెంగళూరులో ధ్రువ్-NG హెలికాప్టర్‌ ప్రారంభం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు

భారతదేశపు అడ్వాన్స్‌డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ ‘ధ్రువ్–NG’ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మంగళవారం బెంగళూరులో ప్రారంభించారు.

బెంగళూరులో ధ్రువ్-NG హెలికాప్టర్‌ ప్రారంభం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు
భారతదేశపు అడ్వాన్స్‌డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ ‘ధ్రువ్–NG’ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మంగళవారం బెంగళూరులో ప్రారంభించారు.