బిహార్‌ ఎన్నికల్లో ట్విస్ట్.. ప్రశాంత్ కిషోర్‌తో చిరాగ్ పాశ్వాన్ కూటమి?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. రెండు దశల్లో నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఇదే సమయంలో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో మిత్రపక్షాలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ, జన సూరజ్‌తో జట్టుకట్టనుందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీట్ల కేటాయింపుపై బీజేపీ, ఎల్జీపీల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

బిహార్‌ ఎన్నికల్లో ట్విస్ట్.. ప్రశాంత్ కిషోర్‌తో చిరాగ్ పాశ్వాన్ కూటమి?
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. రెండు దశల్లో నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఇదే సమయంలో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో మిత్రపక్షాలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ, జన సూరజ్‌తో జట్టుకట్టనుందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీట్ల కేటాయింపుపై బీజేపీ, ఎల్జీపీల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.