భూ భారతి కాదు.. భూ హారతి... కోటి ఎకరాలను 22ఏలో పెట్టారు.. కమీషన్లు తీసుకొని తొలగిస్తున్నరు: హరీశ్‌‌రావు

ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి కాస్తా ‘భూ హారతి’గా మారిపోయిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు అన్నారు.

భూ భారతి కాదు.. భూ హారతి... కోటి ఎకరాలను 22ఏలో పెట్టారు.. కమీషన్లు తీసుకొని తొలగిస్తున్నరు: హరీశ్‌‌రావు
ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి కాస్తా ‘భూ హారతి’గా మారిపోయిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు అన్నారు.