మొన్న తల్లి.. ఇవాళ తండ్రి..మూడు రోజుల్లో భార్యభర్తల బలవన్మరణం.. అనాథలైన ముగ్గురు పిల్లలు

మూడు రోజుల వ్యవధిలో భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా ఇస్లాంపూర్ లో జరిగింది. దీంతో గ్రామస్తులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..

మొన్న తల్లి.. ఇవాళ తండ్రి..మూడు రోజుల్లో భార్యభర్తల బలవన్మరణం.. అనాథలైన ముగ్గురు పిల్లలు
మూడు రోజుల వ్యవధిలో భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా ఇస్లాంపూర్ లో జరిగింది. దీంతో గ్రామస్తులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..