మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం ఇవాళ ముంబైలోని ED కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలు, విదేశీ పెట్టుబడులు, కంపెనీల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.

మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ
రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం ఇవాళ ముంబైలోని ED కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలు, విదేశీ పెట్టుబడులు, కంపెనీల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.