మీరెన్ని నినాదాలు చేసినా.. నాకుసమాధి తవ్వలేరు

దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్కచెల్లెళ్ల రక్షణ నాకుంది. మీరెన్ని నినాదాలు చేసినా.. నాకు సమాధి తవ్వలేరు’’ అని కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు.

మీరెన్ని నినాదాలు చేసినా.. నాకుసమాధి తవ్వలేరు
దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్కచెల్లెళ్ల రక్షణ నాకుంది. మీరెన్ని నినాదాలు చేసినా.. నాకు సమాధి తవ్వలేరు’’ అని కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు.