యాగంటి హుండీ ఆదాయం రూ.29.6 లక్షలు

జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రానికి హుండీ ద్వారా రూ.29.60 లక్షల ఆదాయంతో పాటు 35 గ్రాముల బంగారు, 160 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పాండురంగారెడ్డి, సోమవారం తెలిపారు.

యాగంటి హుండీ ఆదాయం రూ.29.6 లక్షలు
జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రానికి హుండీ ద్వారా రూ.29.60 లక్షల ఆదాయంతో పాటు 35 గ్రాముల బంగారు, 160 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పాండురంగారెడ్డి, సోమవారం తెలిపారు.