రంగారెడ్డిలో దారుణం.. ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు..
రంగారెడ్డిలో దారుణం.. ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు..
రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఫోక్సో కేసు పెట్టారన్న కోపంతో ఓ వ్యక్తి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఫోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి లాక్కెళ్లి.. అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం సొంత భార్యా పిల్లలను కూడా చంపేశాడు.
రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఫోక్సో కేసు పెట్టారన్న కోపంతో ఓ వ్యక్తి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఫోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి లాక్కెళ్లి.. అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం సొంత భార్యా పిల్లలను కూడా చంపేశాడు.