రైతుల పేరుతో డ్రామాలా?..శవ రాజకీయాలు మానుకోవాలి..కేటీఆర్పై మంత్రి ఉత్తమ్ ఫైర్
బీఆర్ఎస్ నేతలు రైతుల పేరు తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.