రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణమని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరియా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.
రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణమని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరియా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.