రాష్ట్రంలో హోమియో పతి మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోరంట్ల చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి డాక్టర్ సీహెచ్ హరికృష్ణ కోరారు. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో హోమియో పతి మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోరంట్ల చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి డాక్టర్ సీహెచ్ హరికృష్ణ కోరారు. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు.