ముంబై: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా అంబెనాలి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 8 మంది చనిపోయారు. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలోని పోలాద్పూర్-మహాబలేశ్వర్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
ముంబై: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా అంబెనాలి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 8 మంది చనిపోయారు. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలోని పోలాద్పూర్-మహాబలేశ్వర్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.