వైఎస్ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ.. ఫోటో వైరల్, రెండు రోజులకే ఢిల్లీలో అసలు ట్విస్ట్

Magunta Srinivasulu Reddy Meet Ys Jagan In Chennai: సోషల్ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. టీడీపీ ఎంపీ వైఎస్ జగన్‌ల మధ్య పలకరింపుల ఫోటో హాట్‌టాపిక్ అయ్యింది. ఏకంగా ఎంపీ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. అసలు అక్కడ ఏ జరిగింది.. ఎంపీ, జగన్‌ల పలకరింపుల సంగతేంటి. రెండు రోజుల తర్వాత ఢిల్లీలో జరిగిన మ్యాటర్ ఏంటి.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఫోటోపై ఎందుకు చర్చ జరుగుతోంది?

వైఎస్ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ.. ఫోటో వైరల్, రెండు రోజులకే ఢిల్లీలో అసలు ట్విస్ట్
Magunta Srinivasulu Reddy Meet Ys Jagan In Chennai: సోషల్ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. టీడీపీ ఎంపీ వైఎస్ జగన్‌ల మధ్య పలకరింపుల ఫోటో హాట్‌టాపిక్ అయ్యింది. ఏకంగా ఎంపీ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. అసలు అక్కడ ఏ జరిగింది.. ఎంపీ, జగన్‌ల పలకరింపుల సంగతేంటి. రెండు రోజుల తర్వాత ఢిల్లీలో జరిగిన మ్యాటర్ ఏంటి.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఫోటోపై ఎందుకు చర్చ జరుగుతోంది?