సిగాచీ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..14 రోజుల రిమాండ్కు తరలింపు
సిగాచీ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..14 రోజుల రిమాండ్కు తరలింపు
సిగాచీ పరిశ్రమ ఎండీ, సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పాశామైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో జూన్ 30న సిగాచీ పరిశ్రమ ప్లాంట్లో జరిగిన పేలుడులో 54 మంది కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే.
సిగాచీ పరిశ్రమ ఎండీ, సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పాశామైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో జూన్ 30న సిగాచీ పరిశ్రమ ప్లాంట్లో జరిగిన పేలుడులో 54 మంది కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే.