ఈసీఐఎల్లోని కొండల్ రావు క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన సౌత్ జోన్ ఫిజికల్ డిజబిలిటీ టీ20 టోర్నమెంట్-–2025 ఆదివారం ముగిసింది. ఫైనల్లో కర్నాటక జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్లోని ఎన్ఎఫ్సీఎల్ క్రికెట్ గ్రౌండ్లో చివరి రోజు జరిగిన ఫైనల్మ్యాచ్లో హైదరాబాద్ను ఐదు వికెట్ల తేడాతో ఓడిం
ఈసీఐఎల్లోని కొండల్ రావు క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన సౌత్ జోన్ ఫిజికల్ డిజబిలిటీ టీ20 టోర్నమెంట్-–2025 ఆదివారం ముగిసింది. ఫైనల్లో కర్నాటక జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్లోని ఎన్ఎఫ్సీఎల్ క్రికెట్ గ్రౌండ్లో చివరి రోజు జరిగిన ఫైనల్మ్యాచ్లో హైదరాబాద్ను ఐదు వికెట్ల తేడాతో ఓడిం