సింగరేణిని ఏటీఎంలా మార్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సింగరేణిని ఏటీఎంలా మార్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సింగరేణి సంస్థ నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకున్నట్టు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యూనియన్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థ నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకున్నట్టు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యూనియన్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.