సాయంకాలం..‘సాగర’తీరం

భానుడి భగభగలు తగ్గాయి. చల్లని సాయంత్రం వేళ హుస్సేన్ సాగర్ తీరం సరికొత్త రూపు సంతరించుకుంది. అలల సవ్వడులు, పై నుంచి ఎగిరిపోయే పక్షుల కిలకిలరావాల మధ్య ‘సాగర్’​లో కొలువైన బుద్ధుడి విగ్రహం సరికొత్త కాంతులతో వెలిగిపోతోంది.

సాయంకాలం..‘సాగర’తీరం
భానుడి భగభగలు తగ్గాయి. చల్లని సాయంత్రం వేళ హుస్సేన్ సాగర్ తీరం సరికొత్త రూపు సంతరించుకుంది. అలల సవ్వడులు, పై నుంచి ఎగిరిపోయే పక్షుల కిలకిలరావాల మధ్య ‘సాగర్’​లో కొలువైన బుద్ధుడి విగ్రహం సరికొత్త కాంతులతో వెలిగిపోతోంది.