సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీబీఐకి బదిలీ అవసరం లేదు.. హైకోర్టులో కౌంటర్

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సీబీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే స్వభావం కలిగినది కాదని సీబీఐ తన వాదనలో పేర్కొంది.

సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీబీఐకి బదిలీ అవసరం లేదు.. హైకోర్టులో కౌంటర్
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సీబీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే స్వభావం కలిగినది కాదని సీబీఐ తన వాదనలో పేర్కొంది.