రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీనరేగా) కింద ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీనరేగా) కింద ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.