2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి: కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు జిల్లాలోని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తవుతుందని తెలిపారు.

2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి: కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు జిల్లాలోని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తవుతుందని తెలిపారు.