30 ఏళ్ల తరువాత కలిశారు

శ్రీశైలం గురుకుల పాఠశాల(బీసీ) 1994-95 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు మంగళవారం కలిశారు. నగరంలోని నందికొట్కూరు రోడ్డు కేవీఆర్‌ గార్డెన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, జిల్లాలకు చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.

30 ఏళ్ల తరువాత కలిశారు
శ్రీశైలం గురుకుల పాఠశాల(బీసీ) 1994-95 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు మంగళవారం కలిశారు. నగరంలోని నందికొట్కూరు రోడ్డు కేవీఆర్‌ గార్డెన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, జిల్లాలకు చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.