తెలంగాణలో ఊహించని స్థాయికి చలి.. గత పదేళ్ల రికార్డు బద్దలు

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. గత పదేళ్ల రికార్డును తిరగరాస్తూ సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 4.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత తగ్గుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో ఊహించని స్థాయికి చలి.. గత పదేళ్ల రికార్డు బద్దలు
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. గత పదేళ్ల రికార్డును తిరగరాస్తూ సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 4.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత తగ్గుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.