Govt School Teachers Struggle: యాప్లతో సరి.. పాఠాలు ఎలా మరి!
Govt School Teachers Struggle: యాప్లతో సరి.. పాఠాలు ఎలా మరి!
విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ యాప్లతో ఉపాధ్యాయులు రోజులో రెండు, మూడు పని గంటలను వృథా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో విద్యార్థుల అటెండెన్స్ను క్లాస్ టీచర్ తీసుకుని రిజిస్టర్లో నమోదు చేసేవారు. అయితే..
విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ యాప్లతో ఉపాధ్యాయులు రోజులో రెండు, మూడు పని గంటలను వృథా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో విద్యార్థుల అటెండెన్స్ను క్లాస్ టీచర్ తీసుకుని రిజిస్టర్లో నమోదు చేసేవారు. అయితే..