నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో దొంగనోట్ల కేసులో సర్పంచ్భర్త, మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో తమను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో శనివారం కొందరు గ్రామస్తులు రూ. 500 ఫేక్ నోట్లను కాల్చి వేశారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో దొంగనోట్ల కేసులో సర్పంచ్భర్త, మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో తమను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో శనివారం కొందరు గ్రామస్తులు రూ. 500 ఫేక్ నోట్లను కాల్చి వేశారు.