75 ఏళ్ల వృద్ధుడికి మూలికల వైద్యం పేరుతో ఎర.. రూ.56 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ 75 సంవత్సరాల వృద్ధ వ్యాపారి నాటు వైద్యుడిని సంప్రదించాడు. తన సమస్య తగ్గిస్తానని చెప్పిన నాటు వైద్యుడు తొలుత కొరియర్ రూపంలో మందులు పంపించాడు. ఎంతవాడినా ఫలితం లేకపోవడంతో.. ఓ రోజు నాటు వైద్యుడు రకరకాల మూలికలతో లేహ్యం తయారు చేసి వృద్ధుడితో తాగించారు. ఆ తర్వాత ఆ వృద్ధుడి ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి రూ. 56 లక్షలు కాజేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగులోకి వచ్చింది.

75 ఏళ్ల వృద్ధుడికి మూలికల వైద్యం పేరుతో ఎర.. రూ.56 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ 75 సంవత్సరాల వృద్ధ వ్యాపారి నాటు వైద్యుడిని సంప్రదించాడు. తన సమస్య తగ్గిస్తానని చెప్పిన నాటు వైద్యుడు తొలుత కొరియర్ రూపంలో మందులు పంపించాడు. ఎంతవాడినా ఫలితం లేకపోవడంతో.. ఓ రోజు నాటు వైద్యుడు రకరకాల మూలికలతో లేహ్యం తయారు చేసి వృద్ధుడితో తాగించారు. ఆ తర్వాత ఆ వృద్ధుడి ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి రూ. 56 లక్షలు కాజేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగులోకి వచ్చింది.