Andhra News: ఏంది మావ ఇది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. మరో అల్పపీడనం రాబోతుంది

కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక ఈ రాత్రి జారీ కానుంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద నీరు పెరుగుతుందని అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Andhra News: ఏంది మావ ఇది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. మరో అల్పపీడనం రాబోతుంది
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక ఈ రాత్రి జారీ కానుంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద నీరు పెరుగుతుందని అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.