Andhra News: ఏంది మావ ఇది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. మరో అల్పపీడనం రాబోతుంది
Andhra News: ఏంది మావ ఇది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. మరో అల్పపీడనం రాబోతుంది
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక ఈ రాత్రి జారీ కానుంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద నీరు పెరుగుతుందని అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక ఈ రాత్రి జారీ కానుంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద నీరు పెరుగుతుందని అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.