Andhra News: ఏపీలోని రైతులందరికీ భారీ గుడ్న్యూస్.. న్యూ ఇయర్ వేళ ఫ్రీ.. ఫ్రీ
Andhra News: ఏపీలోని రైతులందరికీ భారీ గుడ్న్యూస్.. న్యూ ఇయర్ వేళ ఫ్రీ.. ఫ్రీ
ఏపీలోని రైతులకు గుడ్న్యూస్. కొత్త సంవత్సరం వేళ రైతులకు ఉపయోగపడే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 9వరకు ఈ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు మేలు చేకూర్చే ఈ నిర్ణయం ఏంటంటే.. పట్టాదారు పాస్బుక్ల పంపిణీ.. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని రైతులకు గుడ్న్యూస్. కొత్త సంవత్సరం వేళ రైతులకు ఉపయోగపడే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 9వరకు ఈ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు మేలు చేకూర్చే ఈ నిర్ణయం ఏంటంటే.. పట్టాదారు పాస్బుక్ల పంపిణీ.. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..