హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. కదులుతున్న రైలు పైనుంచి మంటలు రావడాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమై తనిఖీ చేయగా, ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకన్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. కదులుతున్న రైలు పైనుంచి మంటలు రావడాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమై తనిఖీ చేయగా, ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకన్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.