Andhra News: వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. అసలు నడి సముద్రంలో జరిగిందేంటి?
Andhra News: వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. అసలు నడి సముద్రంలో జరిగిందేంటి?
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అచ్యుతాపురం వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటును ఓ భారీ కార్గో నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులలో ఐదుగురు సురరక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, కొమరాని నీలాకరి అనే మత్స్యకారుడు సముద్రంలో గల్లంతయ్యాడు. గల్లంతైన మత్స్యకారుడి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది మత్స్యకారుల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అచ్యుతాపురం వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటును ఓ భారీ కార్గో నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులలో ఐదుగురు సురరక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, కొమరాని నీలాకరి అనే మత్స్యకారుడు సముద్రంలో గల్లంతయ్యాడు. గల్లంతైన మత్స్యకారుడి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది మత్స్యకారుల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.