ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేయడానికి, జాతీయ రహదారుల అనుసంధానాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి, హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేయడానికి, జాతీయ రహదారుల అనుసంధానాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి, హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు.